Ananthapuram

May 24, 2023 | 22:00

       అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటిగానున్న తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే రెండు ప్రధాన కెనాల్‌ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్న

May 24, 2023 | 15:43

ప్రజాశక్తి-ఓబులదేవర చెరువు : మండల పరిధిలోని మిట్టపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిమడుగులో పడి ఆఫ్రిన్ 16 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది.

May 24, 2023 | 11:54

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో వడ్డిపల్లి గ్రామంలో బుధవారం కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనులు దగ్గర సర్వే చేయడం జరిగింది.  సిపిఎం మండల సెక్రెటరీ శ

May 23, 2023 | 22:18

        అనంతపురం ప్రతినిధి:ఖరీఫ్‌కు పప్పుధాన్యాలు, చిరుధాన్యాల విత్తనాల సబ్సిడీ ధరలు ఖరారయ్యారు. 30 శాతం సబ్సిడీతో విత్తనాల ధరలను ప్రభుత్వం నిర్ణయించింది.

May 23, 2023 | 22:16

        హిందూపురం : ఎంతో చరిత్ర కలిగిన హిందూపురం పురపాలక సంఘంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు వైస్‌ చైర్మెన్లు, 26 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు, ఆరుగురు ప్రతిపక్ష టిడిపి,

May 23, 2023 | 22:15

       అనంతపురం కలెక్టరేట్‌ : వేసవిలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.గౌతమి గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు.

May 23, 2023 | 22:09

          అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు, ఎపి.ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ సమిష్టి కషితో విజయవంతంగా మంగళవారం నాటితో ముగిసిందని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌

May 23, 2023 | 22:07

           అనంతపురం సిటీ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులను జూన్‌ 12వ తేదీ లోపు పూర్తి చేయాలని డిఇఒ ఎం.సాయిరామ్‌ ఎంఇఒలకు ఆదేశించారు.

May 23, 2023 | 21:56

         ప్రజాశక్తి-అనంతపురం సిటీ   క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌కెయు విసి రామకృష్ణారెడ్డి అన్నారు.

May 23, 2023 | 21:55

          ప్రజాశక్తి-కణేకల్లు   మండల పరిధిలోని గంగలాపురం గ్రామంలో తూనికలు, కొలతల అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.

May 23, 2023 | 21:54

         ప్రజాశక్తి-శింగనమల    'ఇంటి వద్ద ఘర్షణ విషయలో పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారని, ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను'..

May 23, 2023 | 21:54

           ప్రజాశక్తి-అనంతపురం సిటీ    ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలకు దూరంగా ఉండాలని జిల్లా పరిషత్‌ సిఇఒ కె.భాస్కర్‌రెడ్డి సూచించారు.