Ananthapuram

Jun 24, 2023 | 15:15

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని 18వ డివిజన్ పరిధిలోని గుల్జార్ పేటలోని 25,26 సచివాలయాల పరిధిలో శనివారం జగనన్న సురక్ష' సర్వే కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డి

Jun 24, 2023 | 13:36

ప్రజాశక్తి-పుట్లూరు : హౌసింగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని హౌసింగ్ ఇళ్లను  మండల అధికారులు పరిశీలించారు.

Jun 24, 2023 | 11:02

నార్పల మండలంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు సరే... ప్రజాశక్తి-నార్పల : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని 2006 బాల్య వివాహ చ

Jun 24, 2023 | 09:04

          అనంతపురం కలెక్టరేట్‌:ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందజేయడం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్ధేశమని జిల్లా కలెక్టర్‌ ఎం

Jun 24, 2023 | 08:59

           అనంతపురం ప్రతినిధి :అనంతపురం జిల్లా మీదుగా జాతీయ రహదారి 544-డి విస్తరణ పనులు మొదలయ్యాయి.

Jun 24, 2023 | 08:51

          అనంతపురం:జిల్లాలో జరుగుతున్న జగనన్న హౌసింగ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన మేరకు నాణ్యమైన కంకరను సరఫరా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ సూచించారు.

Jun 24, 2023 | 08:40

         అనంతపురం :రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈనెల 30వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చాయి.

Jun 23, 2023 | 21:52

         ప్రజాశక్తి-గుత్తి   అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ అన్నారు.

Jun 23, 2023 | 21:51

           ప్రజాశక్తి-బొమ్మనహాల్‌    అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని విప్‌ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.

Jun 23, 2023 | 21:49

              ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  జిల్లాలోని విద్యార్థులు సేవాగుణాన్ని అలవర్చుకుని రెడ్‌క్రాస్‌ సంస్థను బలోపేతం కోసం తోడ్పాటు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ

Jun 23, 2023 | 21:48

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   రైతుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజ

Jun 23, 2023 | 16:22

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలంలోని నెరిమెట్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు యోగేంద్ర రెడ్డి తెలిపారు.