Ananthapuram

Jul 27, 2023 | 08:46

        అనంతపురం ప్రతినిధి : అల్పపీడిన ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాపైనా పడింది. జడివాన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోంది.

Jul 27, 2023 | 08:42

           నార్పల : జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించే గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలకు ఈ సారి జడివాన అడ్డంకిగా మారింది.

Jul 27, 2023 | 08:38

        గుమ్మఘట్ట : మండల పరిధిలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి పూజారి పాలయ్య (72) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మతి చెందారు.

Jul 27, 2023 | 08:36

         అనంతపురం కలెక్టరేట్‌ : కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించలేమని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని సిపిఎం జిల్లా కమిటీ విమర్శించింది.

Jul 26, 2023 | 16:57

ఎదురుచూడలేక ప్రయివేట్ నెట్ వర్క్ ల వైపు వినియోగదారుడి చూపు ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : ఆత్మకూరు మండలంలో బిఎస్ ఎన్ ఎల్ నెట

Jul 26, 2023 | 16:42

స్టాండింగ్ కమిటీలో సభ్యుల ధ్వజం  ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరం నడిబొడ్డున ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ డంపింగ్

Jul 26, 2023 | 13:34

వ్యక్తికి తీవ్ర రక్తస్రావం  ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గుగూడు రోడ్డులో స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో ఓ వ్య

Jul 25, 2023 | 21:36

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమా

Jul 25, 2023 | 21:35

         ప్రజాశక్తి-అనంతపురం మెడ దగ్గర ఉండే రక్తనాళం పూర్తిగా పూడుకుపోవడంతో మెదడుకు రక్తసరఫరా తగ్గిపోయి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన వృద్ధురాలికి అనంతపురంలోని కిమ్స్‌ సవీరా వైద్యులు

Jul 25, 2023 | 21:35

        ప్రజాశక్తి-అనంతపురం   అక్టోబర్‌ నెలలో కిసాన్‌ డ్రోన్స్‌ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు.

Jul 25, 2023 | 21:34

        ప్రజాశక్తి-అనంతపురం   జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్‌ ఓ కొజ్జా అని చిత్రపటానికి పసుపు రాసి చీర, గాజులు పెట్టి మంగళవారం నిర

Jul 25, 2023 | 21:33

         ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌  మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను మండల ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ గంగయ్య సూచించారు.