Ananthapuram

Aug 07, 2023 | 22:03

        నార్పల : ఏపీ ఫుడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సిహెచ్‌ విజయ ప్రతాపరెడ్డి సోమవారం జిల్లాలోని బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమల మండలాల్లో పర్యటించారు.

Aug 07, 2023 | 22:01

క్లాస్‌ పీకాక కదలిక..!

Aug 07, 2023 | 21:51

        ప్రజాశక్తి-రాయదుర్గం    దశాబ్దాల కాలంగా నీటి జాడలెరుగని వేదవతి, హగరికి జలకళ తెప్పించేందుకు తాను కృషి చేస్తే, అదే నది నుంచి ఇసుకను తోడేస్తూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రూ

Aug 07, 2023 | 21:50

           ప్రజాశక్తి-శింగనమల   మండలంలోని రాచేపల్లి వద్ద ఉన్న తోళ్ల పరిశ్రమను వెంటనే ప్రారంభించి శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశ

Aug 07, 2023 | 21:50

         ప్రజాశక్తి-శింగనమల   మండలంలోని రాచేపల్లిలో సచివాలయాన్ని తరలించరాదని స్థానికులు సోమవారం సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

Aug 07, 2023 | 21:49

           ప్రజాశక్తి-తాడిపత్రి    పట్టణంలోని బీడీ కార్మికులకు ఇళ్లపట్టాలు వెంటనే కేటాయించాలని ఎపి బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులు డిమాం డ్

Aug 05, 2023 | 08:04

            అనంతపురం ప్రతినిధి : రెక్కడితేగాని డొక్కాడని పేద కుటుంబాలవి... అయితేనేమి మానవత్వంలో పెద్ద మనసు తమకుందని చాటుకున్నారు.

Aug 05, 2023 | 07:53

      అనంతపురం కలెక్టరేట్‌ : గ్రామ పంచాయతీ కార్మికులు, స్వచ్చభారత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Aug 05, 2023 | 07:43

        అనంతపురం : 'అవును నేను తోపునే... మీ హయంలో చేయలేని పనులను నేను చేసి చూపించాను.' అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.

Aug 04, 2023 | 22:17

ఆరోగ్య పరిరక్షణకు విద్యార్థుల్లో చైతన్యం రావాలి

Aug 04, 2023 | 22:16

        ప్రజాశక్తి-ఉరవకొండ   గిరిజన గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తె

Aug 04, 2023 | 22:15

         ప్రజాశక్తి-ఉరవకొండ  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు.