Ananthapuram

Aug 12, 2023 | 22:17

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.సిరాజుద్దీన్‌, సెట్రకరీ జనరల్‌ లింగమూర్తి, నాయకులు కోటేశ్వర

Aug 12, 2023 | 22:12

      ప్రజాశక్తి-ఉరవకొండ   పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ కాలనీలకు చెందిన మహిళలు శనివారం స్థానిక అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిని దిగ్బంధించ

Aug 12, 2023 | 15:00

ప్రజాశక్తి -పెనుకొండ :యుటిఎఫ్‌ పెనుకొండ జోన్‌ అధ్వర్యంలో స్వర్గీయ రామాంజనేయులు జ్ఞాపకార్థం వారిపేరు మీదుగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ను శనివారం ఎస్‌ ఐ రమేష్‌ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్‌

Aug 11, 2023 | 21:37

          ప్రజాశక్తి-బొమ్మనహాల్‌    మండల పరిధిలోని 113 కి.మీ వద్ద తుంగభద్ర ప్రధాన కాలువకు గండి పడింది.

Aug 11, 2023 | 21:34

         ప్రజాశక్తి-అనంతపురం   వర్షాభావం, కరువు సంక్షోభ నివారణకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఖేతన్‌గార్గ్‌ ఆదేశించారు.

Aug 11, 2023 | 21:33

            ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని జాతీయ వ్యవసాయ నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ చెరుకుపల్లి శ్రీనివాస

Aug 11, 2023 | 21:31

           ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాల ని మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు ఎట

Aug 11, 2023 | 15:15

అనంతపురం : వ్యవసాయ రంగంలో అన్ని విధాల నష్టపోయిన అనంతపురం జిల్లాకు రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ నిధిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని సిపిఎం అనంతపురం జిల్లా కా

Aug 10, 2023 | 21:30

          ప్రజాశక్తి-అనంతపురం   జిల్లాలోని కళాశాలల్లో ర్యాగింగ్‌ నిరోధక చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి దీన సూచించారు.

Aug 10, 2023 | 21:29

         ప్రజాశక్తి-అనంతపురం హాస్టళ్లలో మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని బిసి సంక్షేమ శాఖ డీడీ కుష్బూకొఠారి సూచించారు.

Aug 10, 2023 | 21:27

          ప్రజాశక్తి-శింగనమల   రాజకీయ నాయకుల అండదండలతో దళిత, గిరిజనులపై దాడులు పేట్రేగిపోతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఓ.నల్లప్ప ఆరోపించారు.

Aug 10, 2023 | 21:26

        ప్రజాశక్తి-గుత్తి    టిడిపి ప్రభుత్వ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించామని టిడిపి జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు తెలిపారు.