Ananthapuram

Apr 05, 2023 | 22:33

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నా సందర్

Apr 05, 2023 | 22:31

ప్రజాశక్తి-గుంతకల్లు       పట్టణంలోని ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు అన్నారు.

Apr 04, 2023 | 21:59

        ప్రజాశక్తి-ఆత్మకూరు   మండల పరిధిలోని పంపనూరు గ్రామంలో మంగళవారం చేపట్టిన ఉపాధి హామీ పనులను కలెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించారు.

Apr 04, 2023 | 21:58

         ప్రజాశక్తి-అనంతపురం  విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జెఎన్‌టి యు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ బి.ఈశ్వర్‌రెడ్డి సూచించారు.

Apr 04, 2023 | 21:58

         ప్రజాశక్తి-పుట్లూరు   అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఎపి రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు.

Apr 04, 2023 | 21:57

        ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి వైసిపి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందని నియో

Apr 04, 2023 | 21:55

         ప్రజాశక్తి-గుంతకల్లు   సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సి.రమేష్‌ డిమాండ్‌ చేశారు.

Apr 04, 2023 | 13:23

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలోని పంపనూరు గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అనంతరం కూలీల

Apr 03, 2023 | 22:13

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని ఎపి రైతుసంఘం జ

Apr 03, 2023 | 22:12

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   రాజ్యాంగ హక్కుగా దేశంలో విద్యార్థులకు ఉన్న స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం హక్కులను హరిస్తున్న సెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌పై చర్యల

Apr 03, 2023 | 22:11

         ప్రజాశక్తి-శింగనమల   అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు ఈమేరకు శనివారం మండల కేంద్రంలో