Ananthapuram

Apr 10, 2023 | 23:07

        గుంతకల్లు రూరల్‌ : గుంతకల్లు మండల పరిధిలోని ములకలపెంట గ్రామంలో కిడ్నీ సమస్యలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వ

Apr 10, 2023 | 23:02

         శింగనమల : టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి సామాజిక వర్గానికి సబ్సిడీ రుణాలు అందించే చర్యలు తీసుకుంటామని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకే

Apr 10, 2023 | 23:02

ప్రజాశక్తి- బుక్కరాయసముద్రం       బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సర్వే నెంబరు 396-7లో గ్రావెల్‌ తవ్వి అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న మట్టి వ్యాపారులు, భూ అక్రమార్కులపై చర్యలు

Apr 10, 2023 | 22:58

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌        పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని టిడిపి నగర అధ్యక్షుడు మారుతికుమార్‌ గౌడ్‌ అన్నారు.

Apr 10, 2023 | 22:55

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌        శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు.

Apr 10, 2023 | 22:52

ప్రజాశక్తి-గుంతకల్లు        ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం నాయకులు మాజీ ఎమ్

Apr 10, 2023 | 17:01

ప్రజాశక్తి-నార్పల : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17వ తేదీన వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా నార్పలకు వస్తున్నట్లు తెలిసింది దీంతో మండల కేంద్రమైన నార్పలలో దశా

Apr 10, 2023 | 16:24

ప్రజాశక్తి-బొమ్మనహాళ్ : మండలంలోని డి పొన్నూరు గ్రామములో బీసీ కాలనీ నందు 33 కెవి విద్యుత్ లైన్ ను దర్గా పొన్నూరు నుండి గోవింద్ వాడకు లైన్ వెళ్ళింది.

Apr 10, 2023 | 15:30

ప్రజాశక్తి-హిందూపురం : అధికారం రాక ముందు పెంచము అని నమ్మబలికి జగన్ ఏడుసార్లు  విద్యుత్ చార్జీల పెంచి ప్రజలు నడ్డి  విరిచారు.

Apr 10, 2023 | 15:25

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని నిరుపేద ముస్లింలకు సోమవారం రంజాన్ తోఫాను నగర మేయర్ మహమ్మద్ వసీం వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్

Apr 10, 2023 | 11:10

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో విఆర్‌ఓ కు తీవ్రగాయాలైన ఘటన సోమవారం మండల పరిధిలోని ఏ కొండాపురం గ్రామం వద్ద జరిగింది.

Apr 09, 2023 | 22:24

అనంతపురం : నిత్యసురభి చారిటబుల్‌ ట్రస్ట్‌, పుట్టినిల్లు వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రస్టు ఛైర్‌ పర్సన్‌ డాక్టర్‌ నిర్మల మురళి పేదలకు అన్నదానం చేశారు.