Ananthapuram

Apr 13, 2023 | 13:19

ప్రజాశక్తి-గుత్తి : పీఎం నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సిపిఎం మండల కార్యదర్శి బి. రామకృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు పేర్కొన్నారు.

Apr 13, 2023 | 11:36

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలో బస్టాండ్ సర్కిల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరి గోడ పోస్టర్లు గురువారం విడుదల చేశారు.

Apr 12, 2023 | 22:29

         అనంతపురం కలెక్టరేట్‌ : 45 ఏళ్లు దాటిన అగ్రవర్ణ పేద మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం రూ.15 వేల ఆర్థిక సహాయం అందించే ఈబీసీ నేస్తం రెండవ విడత నగదు బదిలీ కార్యక్రమం బుధవారం

Apr 12, 2023 | 22:28

         పెద్దపప్పూరు, యాడికి : యువగళం పాదయాత్ర, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు మఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు వచ్చాయని, భవిష్యత్తులో ఇదే కొనసాగుతుంద

Apr 12, 2023 | 22:23

      అనంతపురం కలెక్టరేట్‌ : గుంతకల్లు మండలం, మొలకలపెంట గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉందని, వెంటనే ప్రభుత్వం ఆ గ్రామానికి వైద్య నిపుణులను పంపి కారణాలను పరిశీలించి వ్యాధి నివారణక

Apr 12, 2023 | 22:17

ప్రజాశక్తి-అనంతపురం      డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్‌ కళాశాలల రాష్ట్రస్థాయి మార్చ్‌ ఫాస్ట్‌ పోటీలలో తృతీయ స్థానంలో నిలిచినట్లు మెడికల్‌ కళాశాల ప్ర

Apr 12, 2023 | 22:00

ప్రజాశక్తి-తాడిపత్రి      యువగలం పాదయాత్రలో లోకేష్‌ బాబుతో ఏ విధమైన ఆరోపణలు చేయించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

Apr 12, 2023 | 21:57

ప్రజాశక్తి-గుంతకల్లు రూరల్‌     సంక్షేమ పథకాల అమలులో మహిళలకి అగ్రస్థానం ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు.

Apr 12, 2023 | 21:56

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌      సొంత ఇల్లు, స్థలాలు లేని నిరు పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Apr 12, 2023 | 15:18

 మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజాశక్తి-ఉరవకొండ : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ప్

Apr 11, 2023 | 22:01

        అనంతపురం : ఏపీ ఈఏపీ సెట్‌-2023 (ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, అండ్‌ ఫార్మాసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్షలను మే15 నుంచి 23వ తేదీ వరకు నిర్

Apr 11, 2023 | 21:59

      నార్పల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 17వ తేదీన ఆయన నార్పలకు రానున్నారు.