Ananthapuram

Apr 17, 2023 | 13:28

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం(అనంతపురం) : జిల్లాలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దేవరకొండ మీద దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడిండింద

Apr 16, 2023 | 21:35

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       సమాజంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలన, వితంతువులకు వివాహాల కోసం, మహిళల విద్యాభివృద్ధికి చైత్యన్యం కల్పిస్తూ సమాజాన్ని మార్పు దిశగా అడుగ

Apr 16, 2023 | 21:32

ప్రజాశక్తి-అనంతపురం       'సాహిత్యమైన మనిషిని చైతన్యపరచి ముందుకు నడిపించాలని, నిన్నటి కంటే నేడు..

Apr 16, 2023 | 08:24

         అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం కార్పొరేషన్‌ అధికారులపై బిజెపి నేతల నోటి దురుసు, దాడిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా నిససనాగ్రహం పెల్లుబికింది.

Apr 16, 2023 | 08:22

        శింగనమల : అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుని మంటలు వ్యాపించాయి.

Apr 16, 2023 | 08:20

        బుక్కరాయసముద్రం : అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి అనేక హామీలను ఇచ్చిన బిజెపి నేతలు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని సిపిఎం,

Apr 15, 2023 | 22:21

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   సరైన సయంలో నీరు, ఆహారం అందించి పక్షులను కాపాడుకుందామని శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు

Apr 15, 2023 | 22:20

       ప్రజాశక్తి-అనంతపురం   రైతులు సాగు చేసిన పంటలకు అధిక దిగుబడులు సాధించాలంతే భూసార పరీక్షలు చాలా కీలకమని జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్‌ అన్నారు.

Apr 15, 2023 | 22:19

       నార్పల : వసతి దీవెన పథకం ప్రారంభించడానికి ఈనెల 17న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మండల పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

Apr 15, 2023 | 22:18

        అనంతపురం కలెక్టరేట్‌ : ఇవిఎంలను భద్రపరిచిన గదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Apr 15, 2023 | 11:55

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ప్రభుత్వము ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారానికిగాను ఉత్తమ సేవ పథకానికి పుట్లూరు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హె

Apr 14, 2023 | 22:15

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం      తాము తెలుగుదేశం పార్టీ నాయకుల్లా కల్లబొల్లి కబుర్లు చెప్పడం లేదు, చేసింది మాత్రమే చెబుతున్నామని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.