ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని ఏజెన్సీ ముఖ ద్వారం కేడిపేట ఆర్టీసీ కాంప్లెక్స్లో సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు సౌకర్యం లేదు.
ప్రజాశక్తి- ఎస్.రాయవరం: నిరంకుశ పాలనతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రచార్భాటాలకు ప్రాధాన్యతనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, తెలుగ
ప్రజాశక్తి -కొత్తకోట:ఆర్ అండ్ బి అధికారులు, రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నర్సీపట్నం- చోడవరం (బిఎన్) రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది.