NTR District

Sep 12, 2023 | 22:02

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : ''ఆత్మహత్యల నివారణలో సమాజం పాత్ర కూడా ముఖ్యమైనదని, ఆత్మహత్యల సంఘటనల గురించి వివరణాత్మక వివరణలు కాకుండా సమస్యలకి అండగా ఉన్నట్లు భరోసా ఇవ్వడం అవసరం'' అని ప్రముఖ సైక

Sep 10, 2023 | 22:09

ప్రజాశక్తి - నందిగామ : ప్రస్థుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు సద్వినియోగంపై పర్యవేక్షణ కొరవడింది.

Sep 10, 2023 | 22:07

ప్రజాశక్తి - తిరువూరు : తిరువూరు ఆస్టర్‌ రమేష్‌ అమరావతి ఆస్పత్రిలో అత్యాధునిక క్యాత్‌ ల్యాబ్‌, మల్టీ స్లైస్‌ సి.టి.స్కాన్‌ సర్వీసులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి.

Sep 09, 2023 | 23:05

జి.కొండూరు : ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర మూడో రోజు ఎస్సి హాస్టల్‌, జి.కొండూరు సెంటర్‌లో సభ నిర్వహించారు.

Sep 08, 2023 | 22:48

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా)

Sep 08, 2023 | 22:43

ప్రజాశక్తి - కంచికచర్ల : టిడిపి అధిష్టానంపై, ఆ పార్టీ నేతలపై ఎప్పుడూ దూకుడుగా మాట్లాడే విజయవాడ ఎంపీ కేశినేని నాని మార్పు వచ్చిందా అన్న సందేహం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Sep 06, 2023 | 21:51

ప్రజాశక్తి - గంపలగూడెం: 'నేను ప్రభుత్వ పక్కా గృహం కోరకుండానే నాకు గృహం మంజూరయ్యింది. నాకు తెలియకుండానే దాని ద్వారా 10 కట్టలు సిమెంట్‌ కూడా తీసుకున్నానంట' అంటూ ఓ మహిళ వాపోతోంది. వివరాలు చూస్తే...

Sep 06, 2023 | 21:48

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : కష్ణాష్టమి పురస్కరించుకొని ఎనికేపాడులోని విజ్ఞాన విహార ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమానికి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ శేషశ్రీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.