NTR District

Sep 20, 2023 | 22:28

ప్రజాశక్తి - తిరువూరు : భూ సమస్యలు, డప్పు, చర్మ కళాకారుల సమస్యలపైన, దళితులకు స్మశాన వాటిక స్థలాలు కేటాయించాలని ఈ నెల 29న విజయవాడలో నిర్వహించనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జి

Sep 20, 2023 | 22:26

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : ప్రస్తుతం రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులు పెరిగాయని అటువంటి దాడులను అరికట్టి దళిత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో న

Sep 20, 2023 | 22:23

ప్రజాశక్తి - అజిత్‌సింగ్‌నగర్‌ : దళిత రక్షణ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో వాల్‌ పోస్టరు ఆవిష్కరించారు.

Sep 20, 2023 | 16:38

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఒరవడిని సృష్టిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు.

Sep 20, 2023 | 15:07

ప్రజాశక్తి-నందిగామ : జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ ఆటల పోటీలలో పెద్దవరం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

Sep 20, 2023 | 12:27

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల హ

Sep 19, 2023 | 22:57

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : మండ లంలోని గౌరవరం గ్రామంలో అరుదైన అటవీ తాబేలు దర్శన మిచ్చింది.

Sep 19, 2023 | 22:48

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : గుంటుపల్లి డాన్‌ బోస్కో స్కూల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదోతరగతి విద్యార్థిని మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...

Sep 19, 2023 | 22:46

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు అండర్‌-14, 17 బాలబాలికల కోసం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌

Sep 19, 2023 | 22:43

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ప్రధాన రహదారిపై ఇటీవల కొండ చరియలు పడిన ప్రదేశాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా.

Sep 17, 2023 | 22:20

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌లో ఆదివారం ఉదయం జిల్లా స్థాయి ర్యాంకింగ్‌ చెస్‌ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి.