పెనమలూరు : వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురులోని సిపిఎం కార్యాలయంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు.
ప్రజాశక్తి-చందర్లపాడు: మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక సుందరయ్య భవన్లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిపిఎం నాయకులు ఎస్.కె హస్సాన్ జెండాను ఆవిష్కరించారు.
ఎ.కొండూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదంతో దేశ ప్రజలను కులాల వారీగా విడగొడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి చర్యలను అరికట
ప్రజాశక్తి-వత్సవాయి : ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వత్సవాయి మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వం భావనకు ప్రతీక భారతదేశమని, వేలాది