Annamayya District

May 25, 2023 | 21:11

మదనపల్లె అర్బన్‌ : బెంగళూరు నుండి మదనపల్లెకు వస్తున్న ప్రయివేటు బస్సు బోల్తాపడి 63 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైన సంఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కారును బస్సు ఢ కొట్టింది.

May 25, 2023 | 21:08

రాయచోటి :ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని గ్రామ, మండల సర్వేయర్లకు కలెక్టర్‌ గిరీష ఆదేశించారు.

May 25, 2023 | 21:07

రాయచోటి : క్రీడలలో ఇంకా బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్‌ గిరీష గురువారం పేర్కొన్నారు.

May 25, 2023 | 21:04

రాయచోటి టౌన్‌ : కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ ఆశయాలను కొనసాగిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు అన్నారు.

May 25, 2023 | 16:37

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని నెమ్మలదిన్నే, కొటాల పల్లి, పెద్ద పసుపుల గ్రామాల మీదుగా సాగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నార

May 25, 2023 | 11:12

ప్రజాశక్తి-రాయచోటి(అన్నమయ్యజిల్లా) : రాయచోటి వరిగ క్రాస్‌ వద్ద గల విజయ పాల కేంద్రంలో పాలు నిల్వ ఉంచే ట్యాంకర్‌ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం ఉద

May 24, 2023 | 21:15

జమ్మలమడుగు రూరల్‌/పెద్దముడియం : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్

May 24, 2023 | 21:15

జమ్మలమడుగు రూరల్‌/పెద్దముడియం : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్

May 24, 2023 | 21:13

రాయచోటి : పేద విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వరంలాంటిదని కలెక్టర్‌ గిరీష అన్నారు.

May 24, 2023 | 21:11

రాయచోటి :జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా సంపూర్ణ పోషకాహారం అందించాలని కలెక్టర్‌ గిరీష అంగన్వాడీలు, సిడిపిఒలు, సూపర్‌వైజర్లు, వర్కర్లు, ఆయాలను ఆదేశించారు.

May 24, 2023 | 21:09

కడప అర్బన్‌ : అభ్యుదయ సాహిత్యం కోసం అవిశ్రాంతంగా కషిచేసిన శ్రామిక జనపక్షపాతి కేతు విశ్వనాధరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

May 24, 2023 | 15:13

ప్రజాశక్తి-కలకడ : ఆరోగ్యం పట్ల అజాగ్రత్త పనికిరాదని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.