Annamayya District

Oct 07, 2023 | 20:50

 రాయచోటి : జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌, ప్రభుత్వ విప్‌, శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Oct 07, 2023 | 20:46

 రాయచోటి : వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Oct 06, 2023 | 21:30

రాయచోటి : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో డిజిటల్‌ గ్రంథాలయాలను మంజూరు చేసింది. వాటికి సంబంధించిన నిర్మాణ పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి.

Oct 06, 2023 | 21:23

పెద్దతిప్పసముద్రం (బి.కొత్తకోట) : జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రజా వినతుల తక్షణ పరిష్కానికి చూపాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Oct 06, 2023 | 21:18

రాయచోటి : ఈ నెల మూడో వారంలో జరిగే ఈవిఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెక్‌ (ఎఫ్‌ఎల్‌సి) కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్‌ గిరీశ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.

Oct 06, 2023 | 21:14

రాజంపేట అర్బన్‌ : రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గహ వార్డెన్‌ సంపూర్ణ 10 సంవత్సరాల నుంచి ఒకే హాస్టల్లో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యతలేని భోజన

Oct 06, 2023 | 15:44

ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య): జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదల పాలిట వరము లాంటిదని ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ కొనియాడారు.శుక్రవారం మండలంలోని కోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా

Oct 06, 2023 | 14:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పశువులకు ఆయా కాలాలలో వచ్చే వ్యాధుల నుంచి సంరక్షించుకునేందుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ విజయభాస్కర్ రావు

Oct 06, 2023 | 13:20

ప్రజాశక్తి-బి.కొత్తకోట : శుక్రవారం పెద్దతిప్పసముద్రం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Oct 05, 2023 | 22:13

కడప అర్బన్‌ కడపలో విషాదం చోటుచేసుకుంది.

Oct 05, 2023 | 22:04

అధిక సొమ్ము దండుకుంటున్న ప్రయివేట్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్న రైతులు

Oct 05, 2023 | 22:02

ప్రజాశక్తి -రాయచోటి : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జగనన్న సురక్ష ఆరోగ్య క్యాంపు శిబిరాల వద్ద ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ గిరీష పిఎస