మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం నేడు మన భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల పైన దాడిని వివిధ రూపాలలో తీవ్రతరం చేస్తున్నది.
మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంతగా కార్మిక వర్గం మీద రెండు విధాల దాడి జరుగుతోంది.
బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్ నౌకా విన్యాసాలు భారత్ ప్రయోజనాలకు పూర్తిగా భిన్నమైనవి.
స్వేచ్ఛా మార్కెట్ను విస్తృతం చేస్తూ మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్పి) అంశం బాగా ప్
ప్రపంచం యావత్తూ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది.
ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణమే లక్ష్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలు ఇటీవల ప్రకటించిన ప్రణాళికలు ఆ దేశ
రాష్ట్రంలోని వైసిపి, టిడిపి రెండు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపెడుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్లో రూపుదిద్దుకున్న 'గుప్కర్ డిక్లరేషన్ ఫర్ పీపుల్స్ అలయెన్స్' (పిఎజిడి) ప్రజాస్వామ్య రాజకీయాలకు, ఆ రాష్ట్
కరోనా లాక్డౌన్తో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలల తరబడి నిలిచిపోయిన ప్రభుత్వరంగం లోని ప్రజా రవాణా (ఆర్టిసి) పునరుద్ధరణ మంచి పరిణామమే అయినా ఈ సంద
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ల కారణంగా కోల్పోయిన పని దినాల వలన ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం ఎంత?
భారత్ అమెరికాల మధ్య రక్షణ బంధాన్ని మరింత గట్టిపర్చడం కోసం ఉద్దేశించిన బీకా ఒప్పందం జరిగిన సందర్భంలో వాటితో నిమిత్తంలేని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడల
పాఠశాలల్లో రేషనలైజేషన్ కోసం పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 12న జీఓ 53 ఉత్తర్వులు విడుదల చేసింది.
Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved