State

Oct 15, 2023 | 14:42

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్‌ లు అందరికీ టికెట్‌ ఇస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) చీఫ్‌ కేసీఆర్‌ గతంలోనే స్పష్టం చేశారు.

Oct 15, 2023 | 13:40

ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి సిపిఎం బహిరంగ లేఖ రాసింది.

Oct 15, 2023 | 12:36

హైదరాబాద్‌ : ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరం అని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు.

Oct 15, 2023 | 12:22

తెలంగాణ : మంత్రి కెటిఆర్‌కు బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్శిటీ ఆహ్వానం పంపింది.

Oct 15, 2023 | 12:09

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Oct 15, 2023 | 11:35

ప్రజాశక్తి-తెనాలి : 'పొలాలు ఎండిపోతున్నాయి.. నష్టపోతున్నాం..

Oct 15, 2023 | 11:33

విజయవాడ : దసరా పండుగ వేళ ... రైల్వే స్టేషన్లన్నీ జనాలతో కిక్కిరిశాయి. ఈ నేపథ్యంలో ...

Oct 15, 2023 | 11:22

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి.

Oct 15, 2023 | 11:16

ప్రజాశక్తి-కాకినాడ : దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు.

Oct 15, 2023 | 10:51

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ (విజయవాడ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ ఆలయలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Oct 15, 2023 | 09:39

విజయవాడ : విజయవాడ దుర్గమ్మను ఎపి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Oct 15, 2023 | 09:11

హైదరాబాద్‌ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. తొలి జాబితాలో భాగంగా ...