State

Sep 19, 2023 | 15:25

హైదరాబాద్‌ : మహిళా బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలపడం శుభపరిణామమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.

Sep 19, 2023 | 15:15

న్యూఢిల్లీ: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్‌ గాజు గుర్తును కేటాయించింది.

Sep 19, 2023 | 15:15

హైదరాబాద్‌ : జనాభాలో సగమైన తమకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సైతం అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం వృథాకాలేదని, కవిత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలగ్గ

Sep 19, 2023 | 14:43

హైదరాబాద్‌ : ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా గణేష్‌ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Sep 19, 2023 | 14:36

రామగిరి : హైదరాబాద్‌ లో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ స్టేట్‌ కాన్ఫరెన్స్‌ లో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని చందనాపూర్‌ గ్రామ సర్పంచ్‌ దాసరి శంకరయ్య జాతీయ ఉత్తమ స

Sep 19, 2023 | 14:26

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

Sep 19, 2023 | 14:13

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Sep 19, 2023 | 12:48

 అతనే నిజాయితీ నిరూపించుకోవాలి ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భద్రత ప

Sep 19, 2023 | 12:25

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌజ్ అరెస్టులు రాజ్యాంగ వ్యతిరేక చర్య అని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణు

Sep 19, 2023 | 11:55

హైదరాబాద్‌ : హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ 37వ నిందితుడిగా ఉన్నాడు.

Sep 19, 2023 | 11:31

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ... టిడిపి శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Sep 19, 2023 | 10:49

కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.