State

Sep 19, 2023 | 10:31

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతకాలవలో నివాసమున్న ఇంటిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు ఎన్.చిరంజీవి(32)గా పోలీసులు గుర్తించారు.

Sep 19, 2023 | 10:22

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : సిఎం పర్యటన వేళ ... ఆదోనిలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Sep 19, 2023 | 08:47

కేవీబీపురం (తిరుపతి) : కలుషిత ప్రసాదం తిని 50మందికిపైగా అస్వస్థతకు గురైన ఘటన తిరుపతి జిల్లా కేవీబి పురంలో జరిగింది.

Sep 19, 2023 | 08:09

చెన్నై : బిచ్చగాడు మూవీ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం నెలకొంది.

Sep 19, 2023 | 07:53

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.

Sep 18, 2023 | 22:24

 తాడేపల్లి :  ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌... సోమవారం అస్వస్థతకు గురవడంతో ఆయన తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు.

Sep 18, 2023 | 20:12

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల సాలకట్ల బ్రహ్మౌత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సమర్పించారు.

Sep 18, 2023 | 19:51

హైదరాబాద్‌ : నిజాం పాలన, అప్పట్లో రజాకార్లు చేసిన అకృత్యాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ''రజాకార్‌'' సినిమా వివాదాలకు తావిస్తోంది.

Sep 18, 2023 | 18:00

ప్రజాశక్తి-విజయవాడ : ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అస్వస్థతకు గురయ్యారు.

Sep 18, 2023 | 17:43

ప్రజాశక్తి-జి సిగడాం : శ్రీకాకుళం జిల్లా బాతువ సుద్ద గడ్డ వద్ద ఓహెచ్ వైర్లు తెగిపోవడంతో  పలాస విశాఖ ఈఎంయు రైలు నిలిచిపోయింది.

Sep 18, 2023 | 17:10

 తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్

Sep 18, 2023 | 16:53

3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ శ్రీనివాససేతు, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో హాస్టల్‌ బ్లాక్‌ల ప్రారంభించిన సిఎం <