State

Sep 22, 2023 | 15:10

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వసూలు చేస్తున్న అదనపు ఫీజులను అరకట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమా

Sep 22, 2023 | 14:59

హైదరాబాద్‌: చందానగర్‌ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జహీరాబాద్‌ జిల్లాకు చెందిన అనిల్‌ లింగంపల్లిలో నివాసం ఉంటున్నాడు.

Sep 22, 2023 | 14:53

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.

Sep 22, 2023 | 14:43

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది.

Sep 22, 2023 | 14:35

హైదరాబాద్‌: మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (కాచిగూడ - బెంగళూరు) రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Sep 22, 2023 | 14:15

చంద్రబాబు, టిడిపి అంతానికి జగన్ కుట్ర  ప్రజాశక్తి-రాయదుర్గం: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, ఆ పార్

Sep 22, 2023 | 13:55

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  27వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాల్లో ప

Sep 22, 2023 | 13:09

హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసుపై శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.

Sep 22, 2023 | 12:54

ప్రజాశక్తి-పత్తికొండ  : ఓ పి ఎస్ సాధించేంతవరకు కలిసికట్టుగా పోరాటం చేద్దామని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వి వెంకటేశ్వర్లు సహాధ్యక్షులు సురేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి

Sep 22, 2023 | 12:10

అమరావతి : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించింది.

Sep 22, 2023 | 11:32

(జూబ్లీహిల్స్‌) హైదరాబాద్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడుతోపాటు మరో ముగ్గు

Sep 22, 2023 | 11:05

ప్రజాశక్తి-విజయవాడ : స్కిల్ స్కాంలో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజమండ్రి జైలు అధికారులు ఎసిబి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.