State

Sep 26, 2023 | 11:35

అమరావతి : ఎపి అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి.

Sep 26, 2023 | 11:30

న్యూఢిల్లీ : నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి పై సుప్రీం కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

Sep 26, 2023 | 11:12

రాయదుర్గం (హైదరాబాద్‌) : అపార్ట్‌మెంట్‌ పైనుండి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాయదుర్గంలో జరిగింది.

Sep 26, 2023 | 10:59

అనంతపురం : మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు పరిటాల సునీత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు.

Sep 26, 2023 | 10:05

ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి అంగన్‌వాడీలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదంతొక్కారు.

Sep 26, 2023 | 09:02

నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలపై తెలంగాణ క్యాబినెట్‌ సిఫార్సు తిరస్కరణ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రాష్ట్ర

Sep 26, 2023 | 08:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది.

Sep 25, 2023 | 23:40

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కుటీర పరిశ్రమగా మొదలైన కోళ్ల పెంపకం అనంతరం కాలంలో పౌల్ట్రీపరిశ్రమగా ఎదిగి లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది.

Sep 25, 2023 | 22:41

వేలాది మంది అరెస్ట్‌ కళ్యాణ మండపాలు, ఏఆర్‌ గ్రౌండ్స్‌, పోలీస్‌ స్టేషన్లకు తరలింపు మద్దతుగా

Sep 25, 2023 | 22:22

వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఛైర్మన్‌ వేతనాల పెంపుపై కేంద్రానికి లేఖ : మంత్రి

Sep 25, 2023 | 22:08

టిడిపి మాక్‌ అసెంబ్లీలో విమర్శలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల్ని

Sep 25, 2023 | 21:55

 చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ : నిబంధనల నుంచి మినహాయింపునిచ్చి లిస్టులో లేని తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేప