State

Oct 10, 2023 | 14:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవార

Oct 10, 2023 | 14:34

నవీపేట్‌: మండలంలోని తుంగిని గ్రామంలో గృహలక్ష్మి, దళిత బంధు , బీసీ బందు పథకాలు అర్హులకు ఇవ్వాలని గ్రామస్తులు అంబేద్కర్‌ విగ్రహానికి మంగళవారం వినతి పత్రం ఇచ్చారు.

Oct 10, 2023 | 14:25

ప్రజాశక్తి-అమరావతి : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు పేరుతో పలు అక్రమాలు జరిగాయంటూ సిఐడి నమోదు చేసిన కేసులో తాను అరెస్టు అయినట్లుగా పరిగణించాలన

Oct 10, 2023 | 12:45

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో దర్యాప్తు అధికారి మారుస్తూ ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.

Oct 10, 2023 | 12:20

ప్రజాశక్తి-అమరావతి: ఏపీ హైకోర్టులో మంగళవారం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది.

Oct 10, 2023 | 12:20

పలాస (శ్రీకాకుళం) : మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను బడా వ్యాపారస్తులకు బలిపెడుతుందని..

Oct 10, 2023 | 12:14

తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భార్య కల్వకుంట్ల శోభ మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Oct 10, 2023 | 11:50

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : ప్రధాన పంట కాలువల్లో గుర్రపు డెక్క చెత్తాచెదారం పేరుకుపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన విషయంపై ''సాగునీటిక

Oct 10, 2023 | 11:39

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో సినీనటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.

Oct 10, 2023 | 11:08

హైదరాబాద్‌ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

Oct 10, 2023 | 11:01

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి.

Oct 10, 2023 | 10:51

ప్రజాశక్తి-అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు.