News

Jul 08, 2021 | 15:20

అమరావతి : అక్రమాస్తుల కేసులో ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు

Jul 08, 2021 | 15:18

ఏలూరు : వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరపడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు చినరాజప్ప అన్నారు.

Jul 08, 2021 | 14:44

భువనగిరి : ఇటీవల టిపిసిసి అధ్యక్షుడిగా తనను కాదని రేవంత్‌రెడ్డిని నియమించడంతో ఆవేదన చెంది ఆ వ్యాఖ్యలు చేశానని ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు

Jul 08, 2021 | 14:04

ఇంటర్నెట్‌ డెస్క్‌ : నేటి కాలంలో పానీపురి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఏ సీజన్‌ అయినా సరే.. కాలంతో సంబంధం లేకుండా.. ఎంతో ఇష్టంగా తింటారు.

Jul 08, 2021 | 13:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వేలంలో బిడ్లు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన దుర్మార్గమైనదని, ఈ చర్యను నిరసిస్తూ ఎపిలోని వైసిపి, టిడిపి ఎంపిలు 25 మంది

Jul 08, 2021 | 13:30

తెలంగాణ : తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేస్తున్న పార్టీకి స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.

Jul 08, 2021 | 13:28

భవనేశ్వర్‌ : ఆకలి విపరీతంగా అవుతున్నా సెల్‌లో ఏదో ఒకటి చూసుకుంటూ..

Jul 08, 2021 | 13:08

ఇడుపులపాయ : ఇడుపులపాయలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళులర్పించారు.

Jul 08, 2021 | 12:41

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వచ్చే నెలలో ధర్డ్‌వేవ్‌ మొదలు కానుందన్న ఆందోళన మధ్య కరోనా కేసుల పెరుగుదల బెంబేలెత్తిస్తోంది.

Jul 08, 2021 | 11:31

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎవరూ కూడా ఎదురురెదురుగా కూర్చొని మట్లాడుకునే పరిస్థితి లేదు. అంతా అంతర్జాలంలోనే పలకరింపులు.. పని..పాఠాలు ఇలా ఏదైనా సరే..

Jul 08, 2021 | 10:52

అనంతపురం : రాయదుర్గంలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా ఎస్‌ఐ రాఘవేంద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నందు సిపిఎం నాయకులను అరెస్ట్‌ చేశారు.