News

Jul 08, 2021 | 10:21

గబరొనే: తెల్లగా ఉండే అతిపెద్ద 1174 కేరట్ల వజ్రం బోట్స్‌వానా దేశంలోని ఒక గనిలో వెలుగుచూసింది. ఒక్క కేరట్‌ వజ్రం ధర దాదాపుగా 50 వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది.

Jul 08, 2021 | 09:22

హైదరాబాద్‌ : ప్రేమ చావును కోరుకోదు. చంపమనీ చెప్పదు. కానీ ఇటీవల కాలంలో ఇవే ఎక్కువయ్యాయి.

Jul 08, 2021 | 09:16

న్యూఢిల్లీ : మనుషులకే కాకుండా జంతువులకు కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఘటనలు విన్నాం.

Jul 08, 2021 | 08:00

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం కొలువుదీరింది. ఈసారి కొత్తవారికి, యూత్‌కు కూడా ఎన్‌డిఎ సర్కార్‌ పెద్ద పీట వేసింది.

Jul 08, 2021 | 07:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుప

Jul 07, 2021 | 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పాఠశాలలు ఆగస్టు 15 తర్వాత ప్రారంభం కానున్నాయి.

Jul 07, 2021 | 22:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఇప్పుడే తెరుచుకునే పరిస్థితులు కనపడటం లేదు.

Jul 07, 2021 | 21:59

పోర్ట్‌-అవుాప్రిన్స్‌ : సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పేద కరీబియన్‌ దేశం హైతీలో అతి పెద్ద దారుణం చోటుచేసుకుంది.

Jul 07, 2021 | 21:06

* అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు బెదిరింపులు * అధికార వైసిపి కార్పొరేటర్‌ భర్త హస్తం?

Jul 07, 2021 | 19:47

అమరావతి : కోనసీమ ప్రాంతంలో రైతులు క్రాప్‌హాలీడే ప్రకటనలు వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

Jul 07, 2021 | 19:45

అమరావతి : ప్రధాన మంత్రికి, కేంద్రమంత్రులకు లేఖలు రాస్తున్న ముఖ్యమంత్రికి విభజన చట్టం గుర్తులేదా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

Jul 07, 2021 | 18:10

అమరావతి : కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో సిఎం జగన్‌ విఫలమయ్యారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.