News

Jul 12, 2021 | 12:40

సిడ్నీ : సిడ్నీలో డెల్టా వైరస్‌ విజృంభిస్తోంది.

Jul 12, 2021 | 11:44

చెన్నై : 'మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను' అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించారు.

Jul 12, 2021 | 11:08

చాగల్లు, కాకినాడ జీజీహెచ్‌ : ఓ నెలల బిడ్డ... శ్మశానంలో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు... ఆ ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుంది....

Jul 12, 2021 | 11:07

గౌహతి : అస్సాం వీరప్పన్‌గా పిలవబడే మంగిన్‌ ఖల్హాన్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

Jul 12, 2021 | 09:50

పెదవాల్తేరు : ఫోన్‌సిగ్నల్స్‌ ఆధారంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన పెదవాల్తేరులో జరిగింది.

Jul 12, 2021 | 07:48

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఆల్‌ ఖైదా దాడుల ప్రణాళికను పోలీసులు ఆదివారం భగం చేశారు.

Jul 12, 2021 | 07:28

పారిస్‌: కోవిడ్‌ా19 మహమ్మారితో ప్రపంచ ఆర్థిక, సామాజిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి.

Jul 12, 2021 | 07:21

న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు ఊహాగానాలపై ఆ రాష్ట్ర సిఎం భూపేష్‌ బాగెల్‌ స్పందించారు.

Jul 12, 2021 | 07:07

తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నారు. 17 నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు.

Jul 11, 2021 | 21:50

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ఎంపికకు పేర్లు సూచించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు.' క్షేత్రస్థాయిలో అసాధారణమైన కృషి చేసే స్ఫూర్తిదాయకమైన వ్యక్త

Jul 11, 2021 | 21:44

* సముద్రంలోకి వెళ్లద్దంటూ మత్స్యకారులకు హెచ్చరిక

Jul 11, 2021 | 21:02

భోపాల్‌ : దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై మధ్యప్రదేశ్‌లో బిజెపి మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.