News

Jul 16, 2021 | 19:36

వాషింగ్టన్‌ : సాధారణంగా మనం ఒక్క పామును చూస్తేనే హడలెత్తిపోతాం. అలాంటిది ఏకంగా 18 పాములను ఒకేసారి చూస్తే.. అది కూడా మనం నిద్రపోయే బెడ్‌ కిందే ఉంటే.. గుండె ఆగినంత పనవుతుంది.

Jul 16, 2021 | 19:19

కొలంబో : శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడబోయే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది.

Jul 16, 2021 | 18:03

హైదరాబాద్‌ : ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ నెటిజన్లపై ఫైర్‌ అయింది. ఆమె ఫైర్‌ అవ్వడమే కాదండోరు నెటిజన్లకు స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది.

Jul 16, 2021 | 18:01

అమరావతి : జాబ్‌ క్యాలెండర్‌లో ఎపిపిఎస్‌సి పలు విభాగాల్లో ఇప్పటికే ప్రకటించిన పోస్టుల సంఖ్య పెంచి, ఎపిపిఎస్‌సి నోటిఫికేషన్‌ను వచ్చే నెలలో విడుదల చేస్తామని

Jul 16, 2021 | 17:51

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహించగా.. 2,345 కేసులు నమోదయ్యాయి.

Jul 16, 2021 | 17:44

వాషింగ్టన్‌ : అమెరికాలో ఓ రెస్టారెంట్‌లో తయారుచేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. అదేంటీ..

Jul 16, 2021 | 16:35

మంగళగిరి : రైతు పాలన, రాజన్నపాలన తీసుకొస్తానని చెప్పి రాజ్యాధికారం చేపట్టిన జగన్మోహన్‌ రెడ్డి, తన రెండేళ్ల పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని, రైతును నడిరోడ్డుపై నిలబెట్టారని టీడీప

Jul 16, 2021 | 12:23

గన్నవరం (విజయవాడ) : విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే ప్రారంభమయింది.

Jul 16, 2021 | 09:18

మధ్యప్రదేశ్‌ : బావిలో పడిన బాలుడిని రక్షించబోయి 30 మంది బావిలోపడ్డారు. ముగ్గురు మృతి చెందారు.

Jul 16, 2021 | 08:02

ప్రజాశక్తి-కాకినాడ : ఆలిండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకులు ఏచూరి కల్పకం 'పద్మ విభూషణ్‌ డాక్టర్‌ దుర్గబారు దేశ్‌ముఖ్‌' అవార్డుకు ఎంపికయ్యారు.

Jul 16, 2021 | 07:43

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో ఉపరితల ఆవర్తనాలు పలుచోట్ల వచ్చే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధి

Jul 15, 2021 | 21:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెండు తెలుగురాష్ట్రాల మద్య జలజగడంకు ఫుల్‌స్టాఫ్‌ పడనుంది.