Mini Elections 2022

Feb 20, 2022 | 03:30

సర్వం సంసిద్ధం  చంఢఘీర్‌ : ఆదివారం జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది.

Feb 19, 2022 | 09:01

చండీఘర్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముస్తాబవుతన్న సమయంలో అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఎడిఆర్‌) ఓ నివేదికను విడుదల చేసింది.

Feb 19, 2022 | 07:11

చంఢీఘర్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 20న ఒకే దశలో రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Feb 18, 2022 | 11:50

చండీఘర్‌ : పంజాబ్‌ను ఏలేందుకు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ 'భయ్యాలు' వస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు విమర్శ

Feb 18, 2022 | 07:43

చంఢీఘర్‌ : ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన 'భయ్యాలు' పంజాబ్‌ను ఏలేందుకు వస్తున్నారని, ఆ అర్హత వారికి లేదంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ చ

Feb 18, 2022 | 07:06

లక్నో : 'మాది కష్టజీవల పార్టీ, రైతన్నలే మా ప్రాధాన్యత' అని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు.

Feb 17, 2022 | 18:43

చండీగఢ్ :  మరో రెండు రోజుల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. దీంతో అన్ని రాజకీయపార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Feb 17, 2022 | 08:16

న్యూఢిల్లీ : బిజెపికి ఓటేయకపోతే ఉత్తరప్రదేశ్‌ మరో జమ్ముకాశ్మీర్‌ లేదా పశ్చిమ బెంగాల్‌ లేదా కేరళలాగా మారిపోతుందంటూ యుపి ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్‌ ఇటీవల

Feb 15, 2022 | 17:37

చండీగఢ్‌ :  పంజాబ్‌ కాంగ్రెస్‌కి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ సీనయర్‌ నేత అశ్వనీ కుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Feb 14, 2022 | 21:55

యుపిలో 60శాతం, ఉత్తరాఖండ్‌లో 59.37, గోవాలో రికార్డు స్థాయిలో 78శాతం ఇసికి సమాజ్‌వాదీ ఫిర్యాదు లక్నో : ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ల్లో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ము

Feb 14, 2022 | 20:42

రైతు నేతలను ఇళ్లలోనే నిర్బంధించిన పోలీసులు జలంధర్‌ : 2014 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌ గాంధీ కారణంగా పంజాబ్‌లో తన హెలికాప్టర్‌ను నిలిపివేశారని ప్రధాని మోడీ సోమవారం విమర్శించారు.

Feb 14, 2022 | 18:50

కాన్పూర్‌ :  జాతీయ స్థాయిలో తమ పార్టీని విస్తరించేందుకు యత్నిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టిఎంసి)పై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు.