ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేస్తామని పాలకులు, అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలుకు అసలు పొంతనే
కడప ప్రతినిధి/కడప : జిల్లాలోని గడప గడపనూ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. 20 రోజు లుగా ఇండియాలో ఐసిసి ఆధ్వర్యంలో క్రికెట్ ప్రపంచకప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కడప ప్రతినిధి/కడప : జిల్లాలోని గడప గడపనూ క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. 20 రోజు లుగా ఇండియాలో ఐసిసి ఆధ్వర్యంలో క్రికెట్ ప్రపంచకప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కలకడ : పుస్తక పఠనంతో మేథోశక్తి పెరుగుతుందని కలకడ గ్రంథాల య శాఖ అధికారి అమరనాథ తెలిపారు. బుధవారం గ్రంథాలయ వారోత్స వాల్లో భాగంగా రెండవ రోజు పుస్తకపఠన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
వీరబల్లి : రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మో హన్రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.