ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : ఢిల్లీ రైతు పోరాటాలను కవర్ చేసిన న్యూస్ క్లిక్ పత్రిక సంపాదకులు ప్రబీర్ పురస్కయాపై ఢిల్లీ పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీని కౌలు రైతు సంఘం జిల్లా కార్
ప్రజాశక్తి-పిఠాపురం, కరప ఈ నెల ఎనిమిదో తేదీన జరిగే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపు ఇచ్చారు. స్థానిక జూనియర్ కళాశాలలో బంద్ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు.
ప్రజాశక్తి-నెల్లూరు :బిజెపి అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల ప్రజలు విసిగివేసారి ఉన్నారని, వారు బాగుపడాలంటే బిజెపిని ఇంటికి పంపించి తీరాలని ప్రజలు అను కుంటున్నారని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి