District News

Nov 07, 2023 | 01:19

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇల్లు తొలగించడం అన్యాయమని సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి అన్నారు.

Nov 07, 2023 | 01:16

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : విజయవాడలో ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుప

Nov 07, 2023 | 01:15

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో కరువు నెలకొందని, 40 శాతం పైగా భూముల్లో పంటలేమీ వేయకపోగా వేసిన వాటిల్లో ఎక్కువ శాతం ఎండిపోతున్నా కరువు జిల్లాగా ఎం దుకు ప్రకటించడం లేదని సిపిఎం నాయ

Nov 07, 2023 | 01:12

ప్రజాశక్తి-పాడేరు: ప్రాథమిక స్థాయి నుండి విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు.

Nov 07, 2023 | 01:12

ప్రజాశక్తి - గుంటూరు : బ్రాడీపేట 1/18లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎ1 అబ్బాస్‌ స్టూడియో యూనిసెక్స్‌ హెయిర్‌ సెలూన్‌ ప్రారంభమైంది.

Nov 07, 2023 | 01:11

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాకు చెందిన అధికారులంతా నెలలో మొదటి సోమవారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించి తమ కార్యాలయాలకు వెళ్లాలని జిల్ల

Nov 07, 2023 | 01:07

పిడుగురాళ్ల: నవంబర్‌ 8 న జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థలు బంద్‌ పోస్టర్‌ను సోమ వారం యువజన విద్యార్థి సంఘాల నాయ కులు దాచేపల్లిలోని యూనియన్‌ బ్యాంక్‌ వద్ద విడుదల చేశారు.

Nov 07, 2023 | 01:05

చిలకలూరిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రక్షణభేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబో

Nov 07, 2023 | 00:47

ప్రజాశక్తి- పలాస: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ పునాది జగనన్న ఆరోగ్య సురక్షని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

Nov 07, 2023 | 00:42

ప్రజాశక్తి- కంచిలి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ళ జగన్‌ పాలనంతా అరాచకమేనని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్‌ అన్నారు.

Nov 07, 2023 | 00:38

* కిడ్నీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ప్రారంభం అ మంత్రి అప్పలరాజు వెల్లడి

Nov 07, 2023 | 00:36

ప్రజాశక్తి -అరకులోయ:అరకు నియోజక వర్గంలో రూ.1 కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన 13 అంగన్వాడీ భవనాలను అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ, ఐటిడిఏ పీఓ వి.అభిషేక్‌ సోమవారం స్థానిక తహశీల్దా