ప్రజాశక్తి-శృంగవరపుకోట : జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మండలంలోని బొడ్డవరలో తన నివాసం నుంచి తిరుపతికి ప్రారంభించిన జయహో జగనన్న పాదయాత్ర గు
గరుగుబిల్లి: ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అనవసరమైన విషయాలకు తగాదాలు పడొద్దని, కోర్టుల చుట్టూ తిరిగి ప్రజలు తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని పార్వతీపురం సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞనా
ప్రజాశక్తి-బాడంగి : ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్పి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మ
బలిజిపేట: మండల కేంద్రమైన బలిజిపేట మెట్టవీధిలో ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోనందుకు నిరసనగా గురువారం వారు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
ప్రజాశక్తి - సీతంపేట : గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలపై నిత్య సేవకుడుగా పనిచేస్తున్నారు మండలంలోని పెద్దపల్లకి వలస గ్రామానికి చెందిన గేదెల రవి.