District News

Nov 10, 2023 | 23:01

ప్రజాశక్తి-గండేపల్లి ఆదిత్య విద్యా ప్రాంగణంలో గురువారం నుంచి జరుగుతున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ (పురుషులు) టోర్నమెంట్‌ 2023 పోటీలు హోరాహోరీగా ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్నాయి.

Nov 10, 2023 | 23:00

'ప్రజాశక్తి' కథనానికి స్పందించిన ఎంఎల్‌ఎ ప్రజాశక్తి-ఆలమూరు

Nov 10, 2023 | 22:58

ప్రజాశక్తి -యంత్రాంగం వైసిపి ఆధ్వర్యాన శుక్రవారం పలుచోట్ల జగనే ఎందుకు రావాలి కారక్రమాలు నిర్వహించారు.

Nov 10, 2023 | 22:56

ప్రజాశక్తి - గంపలగూడెం : 35 సంవత్సరాలు గుర్రం నారాయణరావు నిరంతర ప్రజా సేవలో కొనసాగారని పలువురు పేర్కొన్నారు.

Nov 10, 2023 | 22:55

ప్రజాశక్తి-కాకినాడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టరు కృతికా శుక్లా త

Nov 10, 2023 | 22:54

ప్రజాశక్తి - గంపలగూడెం: ఎపికి సిఎం జగనే ఎందుకు కావాలి అనే అంశంపై పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. అవినీతి లేని పాలన అందిస్తున్న జగన్‌ కావాలో..

Nov 10, 2023 | 22:53

ప్రజాశక్తి-కాకినాడ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 24వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో కాకినాడలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.వరహాలు, ఎం.గంగా సూరిబాబు తెలిప

Nov 10, 2023 | 22:51

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. జూన్‌ నుంచి జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతోంది.

Nov 10, 2023 | 22:48

ప్రజాశక్తి - జగ్గయ్యపేట: దళితులైన డప్పు కళాకారులు పోరాడి సాధించుకున్న ప్రభుత్వ గుర్తింపు కార్డులను గతంలో లాగానే జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (భాషా సాంస్కతిక శాఖ) ద్వారానే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌

Nov 10, 2023 | 22:40

ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం : పశ్చిమ ఇబ్రహీంపట్నంలో కోతుల బెడదతో శుక్రవారం బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Nov 10, 2023 | 22:12

ప్రజాశక్తి-కొత్తవలస :  సంక్షేమ పాలన ద్వారా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు.