Palnadu

Oct 26, 2023 | 23:55

 రొంపిచర్ల: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ , వైసిపి సీనియర్‌ నాయకులు గెల్లి సుబ్బారెడ్డి గురువారం తన స్వగృహంలో గుండె పోటుతో మృతి చెందారు.

Oct 26, 2023 | 23:54

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది.

Oct 26, 2023 | 23:51

బెల్లంకొండ: మండలంలో రీ- సర్వే పనులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ పరిశీలించారు.

Oct 26, 2023 | 23:50

ప్రజాశక్తి -పల్నాడు జిల్లా : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పల్నాడు జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో ఓపెన్‌ హౌస్‌ (పోలీసులు విధి ని

Oct 26, 2023 | 23:45

ప్రజాశక్తి - చిలకలూరిపేట : ప్రజలందర్నీ నిలువునా మోసం చేసిన వైసిపికి సామాజిక న్యాయ యాత్రలు చేపట్టే నైతిక హక్కు ఎక్కడిదని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ప

Oct 26, 2023 | 23:23

ప్రజాశక్తి-దర్శి : అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 80 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Oct 26, 2023 | 22:58

ప్రజాశక్తి - చిలకలూరిపేట : పట్టణంలోని పండరిపురం 8వ లైనులో నివాసం ఉండే సిపిఎం అభిమాని, విశ్రాంత అధ్యాపకులు జంపని శ్రీహరిబాబు (72) బుధవారం రాత్రి తన నివాసం

Oct 26, 2023 | 22:56

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పైర్లను బెట్ట పరిస్థితులు నుండి కాపాడుకునేందుకు సూక్ష్మ పోషకాలు కలిగిన మందులను పిచికారీ చేయడం వలన కొంత మేర బెట్ట పరిస్థితులు

Oct 26, 2023 | 22:55

ప్రజాశక్తి - వినుకొండ : టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కనబడడం లేదని, అటువంటి వారికి వార్డుల్లో అభివృద్ధి పనుల కేటాయింపు ఎందుకని 26వ వా

Oct 26, 2023 | 00:03

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వర్షాభావం ప్రభావం ఉద్యాన పంటలపైనా పెరుగుతోంది.

Oct 25, 2023 | 23:59

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మద్యం దుకాణంలో మద్యం విక్రయించిన నగదు బ్యాంకుకు చెల్లించినట్లుగా అధికారులకు నకిలీ స్లిప్పులు చూపించి రూ.8 లక్షలను స్వాహా చేసి

Oct 25, 2023 | 23:56

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలోని పృథ్వీ రెసిడెన్సీ అనే లాడ్జి గదిలో యువతి ఉరికి వేళ్లాడుతూ మృతి చెందగా యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్న ఘటన బుధవారం చోట