Oct 26,2023 23:23

రక్తదానం చేస్తున్న పోలీసు సిబ్బంది

ప్రజాశక్తి-దర్శి : అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 80 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు ఎస్‌ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.