Palnadu

Oct 29, 2023 | 00:47

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : మున్సిపల్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయడంతోపాటు వారి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్షుల

Oct 29, 2023 | 00:44

సత్తెనపల్లి: గుండెపోటుతో పని ప్రదేశంలో భవనిర్మాణ కార్మి కుడు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లిలో శుక్రవారం ఉదయం జరిగింది.

Oct 29, 2023 | 00:39

పల్నాడు జిల్లా: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసా యిదా ఓటర్ల జాబితాను బూత్‌ స్థాయి అధికారులు అందరికీ అందజేసి అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ప్రచు రించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా

Oct 28, 2023 | 01:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించిన టిడిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం

Oct 28, 2023 | 01:03

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ప్రకటించింది.

Oct 28, 2023 | 00:59

ప్రజాశక్తి-పల్నాడుజిల్లా : నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం అప్పులు రూ.100 లక్షల కోట్లు పైబడి పెంచారని, ఆ నిధుల నుండి ఆంధ్రరపదేశ్‌ అభివృద్ధికి కేటాయింపులు

Oct 28, 2023 | 00:57

పల్నాడు జిల్లా: ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు , చేర్పుల విషయంలో తప్పులు లేని జాబితా ఏర్పాటుకు రాజకీయ పార్టీల ప్రతినిదులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎల

Oct 28, 2023 | 00:51

పల్నాడు జిల్లా: రైతులు సాగు చేసిన పంటలు ఎండు దశకు చేరుకున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వకపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అవుతుందని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు మా

Oct 28, 2023 | 00:50

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : డిసెంబర్‌ 8, 9 తేదీల్లో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నిర్వహించే పల్నాడు బాలోత్సవం

Oct 28, 2023 | 00:39

చిలకలూరిపేట: విశ్రాంత అధ్యాపకులు జంపని శ్రీహరి బాబు (72) బుధవారం నాడు అనా రోగ్యంతో మృతి చెందిన విషయం విది తమే. శుక్రవారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియలలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

Oct 28, 2023 | 00:35

ఈపూరు: వరికిపూడిశెల ప్రాజెక్టు నిర్మాణంతో పల్నాడు జిల్లా ప్రజల సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

Oct 26, 2023 | 23:58

పెదకూరపాడు: మండలంలోని 75 త్యాళ్ళూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌కు జాతీయ స్థాయిలో నీతిఆయోగ్‌ నుండి ప్రశంసలు గురువారం పొందింది.