
చిలకలూరిపేట: విశ్రాంత అధ్యాపకులు జంపని శ్రీహరి బాబు (72) బుధవారం నాడు అనా రోగ్యంతో మృతి చెందిన విషయం విది తమే. శుక్రవారం నాడు జరిగిన ఆయన అంత్యక్రియలలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. హరిబాబు భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలి పారు. నివాళులర్పించిన వారిలో పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు పోపూరి సుబ్బారావు,యడ్లపాడు తోకల కొటేశ్వర్లు, జరుగుల శంకరరావు, సాతులూరి బాబు, బి.కోటానాయక్, ఎన్. కాళిదాస్,తియ్యకూర ప్రతాప్రెడ్డి, సుబ్బా రావు, పెదనందిపాడు మండల కార్యదర్శి దొప్పలపూడి రమేష్ బాబు ఉన్నారు.