ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం రీజనల్ పిఎఫ్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
ప్రజాశక్తి-కడియం మనకు కుండీల్లో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడా అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుండి పాతిక కాయలు ఉండటం విశేషం.
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 15 కోర్టులలో ఏర్పాటు చేసిన 43 బెంచ్ల ద్వారా రాత్రి 9 గంటల వరకూ నిర్వహించిన లోక్ అదాలత్లో 24,405 కేసులను పరిష్కరించినట్టు