EastGodavari

Feb 18, 2023 | 23:39

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి పని ఒత్తిడి, సెలవులు లేకపోవడంతో 108 సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు.

Feb 18, 2023 | 16:50

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : పిట్టలవేమవరం  గ్రామం వరి క్షేత్రంలో 18 రకాలు బయోకల్చర్, చేప బెల్లం ద్రావణం  కలిపి సుమారు 50 ఎకరముల వరి పంట పొలాలలో  డ్రోన

Feb 18, 2023 | 15:29

చోద్యం చూస్తున్న పంచాయతీ కార్యవర్గం ఎదురైన కుల వివక్షత పై ఆవేదన వ్యక్తం చేస్తున్న దళితులు బాధితులు

Feb 18, 2023 | 12:15

ధవళేశ్వరం (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు, లారీ ఢీకొన్న ఘటన శనివారం ధవళేశ్వరంలో చోటుచేసుకుంది.

Feb 18, 2023 | 00:15

ఉద్రిక్తత - అనపర్తిలో బాబు పర్యటనను అడ్డుకున్న పోలీసులు - ప్రతిఘటించిన టిడిపి శ్రేణులు - కాలినడక సభాస్థలికి అధినేత

Feb 17, 2023 | 15:45

ప్రజాశక్తి-కడియం : ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొక్కలు ఎగుమతులు, దిగుమతులు తీసుకురావాల్సిన పాలసీలు తదితర అంశాలపై ఢిల్లీ వేది

Feb 16, 2023 | 23:46

ప్రజాశక్తి -గోకవరం గోకవరం గంగాలమ్మ గుడి సమీపంలోని దేవీపట్నం పునరావాస కాలనీ నిర్మాణ పనులను గురువారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ శ్రీధర్‌ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీపట్నం పునరావాస కాలనీ

Feb 16, 2023 | 23:44

ప్రజాశక్తి- ధవళేశ్వరం నేటి ఆధునిక పోకడలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచన, విషయ పరిజ్ఞానంపై తార్కిక వివేచన పెంచేలా సైన్స్‌ బోధన ఉండాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ అన

Feb 16, 2023 | 15:16

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: గ్రామాలలో రోడ్లపక్క ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపుతో మండలంలోని గ్రామాల ప్రజలు హమ్మయ్య అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Feb 15, 2023 | 23:27

ప్రజాశక్తి- కోరుకొండ ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అధికారు

Feb 15, 2023 | 23:24

ప్రజాశక్తి-సీతానగరం 2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఎస్‌ఐ కె.శుభశేఖర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు.