Ananthapuram

May 25, 2023 | 22:16

          ప్రజాశక్తి-తాడిపత్రి   ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని విశ్రాంత ఉపాధ్యాయులు శివయ్య, కత్తి రామచంద్రారెడ్డి, షామీర్‌బాషా, జయరామిరెడ్డి కోర

May 25, 2023 | 22:16

         ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, వారి మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.

May 25, 2023 | 22:15

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   త్వరలో నగరంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తెలిపారు.

May 25, 2023 | 22:14

        ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి ప్రభుత్వం వచ్చాక సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హులందరికీ పాదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తె

May 25, 2023 | 16:58

వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి 

May 25, 2023 | 16:44

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ప్రజాశక్తి-మడకశిర రూరల్ : అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని కెవిపిఎస్ జిల్లా ప

May 25, 2023 | 15:47

ప్రజాశక్తి-ఆత్మకూరు  : ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామం నందు గల ఎస్సీ కాలనీలో జకాట్ సంస్థ సహాయ సహకారంతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  నేతృత్వంలో ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్

May 24, 2023 | 22:10

        బుక్కరాయసముద్రం : 'ఎవరేమనుకుంటే మాకేమి... మాలాభం మాక్కావాలి' అన్నట్లుంది బుక్కరాయసముద్రం అధికార వైసిపి నేతల తీరు.

May 24, 2023 | 22:08

         పరిగి : పాఠశాలలు పున్ణ ప్రారంభం కాగానే విద్యార్థులకు పంపిణీ చేసేలా జగనన్న విద్యాకానుక స్టాక్‌ అంతా సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు సంబంధిత అధికా

May 24, 2023 | 22:06

        కళ్యాణదుర్గం : ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ తెలిపారు.

May 24, 2023 | 22:05

          అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 35,056 మంది విద్యార్థులకు సంబంధించి 31,576మంది తల్లుల ఖాతాలకు రూ.

May 24, 2023 | 22:03

        అనంతపురం కలెక్టరేట్‌ : నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కేశవరెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.