Ananthapuram

Jul 24, 2023 | 16:34

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : హింసపై మహిళల పోరు యాత్ర మహిళలపై హింసను అరికట్టాలి మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు రాష్ట్ర వ్యాప్త బస్సుయ

Jul 23, 2023 | 11:30

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు పరిధిలో సనప గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న విఆర్‌ఓ రూటే సపరేటు.

Jul 22, 2023 | 22:02

           ప్రజాశక్తి-అనంతపురం     సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసింది ఏమీ చెప్పుకోలేకనే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా రని ఆ పార్టీ జిల్

Jul 22, 2023 | 22:02

          ప్రజాశక్తి-గుమ్మఘట్ట   ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతోందని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

Jul 22, 2023 | 22:00

        ప్రజాశక్తి-బెలుగుప్ప   పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలని కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర బృందం సభ్యుడు బాలచంద్ర సూచించారు.

Jul 22, 2023 | 21:59

           ప్రజాశక్తి-ఆత్మకూరు   వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి యుగంధర్‌ సూచించారు.

Jul 21, 2023 | 21:24

       అనంతపురం ప్రతినిధి : తుపాను ప్రభావంతో అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం ఇప్పటికీ పదునవలేదు.

Jul 21, 2023 | 21:20

        అనంతపురం కలెక్టరేట్‌: చేనేత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టి చేనేతరంగానికి చేయూతనిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు.

Jul 21, 2023 | 21:14

          ప్రజాశక్తి-గుమ్మఘట్ట   వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అండ్‌ కో ఎన్ని వేషాలు వేసినా, హామీలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

Jul 21, 2023 | 21:13

      అనంతపురం : పోలీసులకు దేహదారుఢ్యం చాలా ముఖ్యమని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.

Jul 21, 2023 | 21:13

        ప్రజాశక్తి-గుంతకల్లు   మణిపూర్‌లో మహిళల ను వివస్త్రలను చేసి ఊరేగించడంతో పాటు అత్యాచారం చేసిన కామాంధు లను ఉరితీయాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 21, 2023 | 21:06

          ప్రజాశక్తి-అనంతపురంసాంకేతిక విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలు పెంచుకోవాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు.