Ananthapuram

Jul 28, 2023 | 21:42

           ప్రజాశక్తి-గుత్తి    తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామని ఎపి రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల కార్యాచరణ సమితి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి క

Jul 28, 2023 | 21:41

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవలు అందిస్తున్న అటవీశాఖ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డ

Jul 28, 2023 | 21:40

         ప్రజాశక్తి-ఆత్మకూరు   జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ ఎం.గౌతమి పిలుపునిచ్చారు.

Jul 28, 2023 | 12:30

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలో పంపనూరు గ్రామంలో శుక్రవారం ఫారెస్ట్‌లో ఐఎఎస్‌ఓడబ్ల్యూఏ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌ నిర్వహి

Jul 28, 2023 | 12:09

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మోడీ దుష్పరిపాలన నుండి రైతులను శ్రామికులను కాపాడాలని జులై 30 ఆదివారం నిర్వహించనున్న విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటో

Jul 28, 2023 | 12:02

ప్రజాశక్తి -పెనుకొండ (అనంతపురం) : పట్టణంలోని మడకశిర రోడ్డులో మెడికల్‌ కళాశాల ముందు పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను పోలీసులు శుక్రవారం తొలగించారు.

Jul 27, 2023 | 14:08

ప్రజాశక్తి-ఆత్మకూరు : పంచాయితీ కార్మికులకు ఉద్యోగానికి భద్రత కల్పించాలని కోరుతూ గురువారం మండల పంచాయతీ కార్మికులు ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చే

Jul 27, 2023 | 13:25

ప్రజాశక్తి కథనానికి స్పందించిన ఎమ్మెల్యే పద్మావతి ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని గుగుడు గ్రామంలో గూగూడు కుల్లాయి స్వామి బ

Jul 27, 2023 | 08:55

         అనంతపురం కలెక్టరేట్‌ : 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులు బడి బయట ఒక్కరూ ఉండరాదని, చిన్నారులను ఖచ్చితంగా బడిలో చేర్పించాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు.

Jul 27, 2023 | 08:54

         అనంతపురం కలెక్టరేట్‌ : లండన్‌ పర్యటన ముగించుకుని అనంతపురం చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలిక

Jul 27, 2023 | 08:51

         అనంతపురం కలెక్టరేట్‌ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024కు సంబంధించి చేపడుతున్న ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు.

Jul 27, 2023 | 08:49

          అనంతపురం : ఖరీఫ్‌ 2023లో సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ క్రాప్‌ నమోదు చేయాలని రైతు భరోసా కేంద్రం అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌కు జిల్లా వ్యవసాయ అధికారిణి యు.ఉమా