Ananthapuram

Apr 08, 2023 | 22:39

          అనంతపురం కలెక్టరేట్‌ : ధర్మవరం చెరువుకు అనుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుర్రాల కోట నిర్మించుకున్న భూమి కొనుగోలు చేసిందా..? ఆక్రమించుకున్నదా.?

Apr 08, 2023 | 22:38

        అనంతపురం ప్రతినిధి : టిడిపి అధికారంలోకి రాగానే అన్ని విధాలా వారికి తోడుగా ఉంటామని, వ్యవసాయానికి సాయం అందిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీనిచ్చారు.

Apr 08, 2023 | 22:34

ప్రజాశక్తి -ఉరవకొండ        కూలీలను తీసుకెళుతున్న ఆటో బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన ఉరవకొండ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకుంది.

Apr 08, 2023 | 22:31

ప్రజాశక్తి -అనంతపురం       రాజకీయ పార్టీలు బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకులు డాక్టరు పోతుల నాగరాజు డిమాండ్‌ చేశారు.

Apr 08, 2023 | 22:28

ప్రజాశక్తి -అనంతపురం       ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.

Apr 08, 2023 | 22:26

ప్రజాశక్తి-గుంతకల్లు      పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పట్టణ కమిటీ నాయకు

Apr 08, 2023 | 16:53

ప్రజాశక్తి-ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కృషితో పట్టణ శివారులోని లత్తవరం రోడ్డులో సైడ్ వాల్, డ్రైనేజి పనులకు శాశ్వత పరిష్కారం అయ

Apr 08, 2023 | 15:49

 టీడీపీ జిల్లా కార్యదర్శి సవితమ్మ ప్రజాశక్తి-పెనుకొండ : మాట తప్పడం మడమ తిప్పడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు.

Apr 08, 2023 | 15:28

కార్యక్రమం చిత్తశుద్ధిగా గ్రామ వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి... ప్రజాశక్తి

Apr 08, 2023 | 10:33

ఆత్మకూరు (అనంతపురం) : గొర్రెలతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 8 గొర్రెలు మృతి చెందిన ఘటన శనివారం ఆత్మకూరులో జరిగింది.

Apr 07, 2023 | 23:00

ప్రజాశక్తి-రాయదుర్గం       రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలను మే నెలలో గతంలో కంటే ఘనంగా జరుపుదామని ఎమ్మెల్యే, విప్‌ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు.

Apr 07, 2023 | 22:58

ప్రజాశక్తి -అనంతపురం      వైసిపి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడానికే నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపట్టారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు, పార్టీ యువజన విభాగం జోనల