ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లిని కరువు మండలం గా ప్రకటించి రైతులను, కూలీలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి-అనకాపల్లి : విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయి చెల్లించాలని ఎపి కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అనకాపల్లి