Sri Satyasai District

Mar 21, 2023 | 22:06

గోరంట్ల : హిందూపురం పార్లమెంట్‌ టిడిపి కార్యదర్శి కొత్తపల్లి నరసింహప్ప యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ను కలిశారు.

Mar 21, 2023 | 22:04

ఓబుల దేవర చెరువు : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తేవడానికి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నట్లు పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి,

Mar 21, 2023 | 22:02

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ర

Mar 19, 2023 | 22:52

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద 36,391 మంది విద్యార్థులు లబ్ధి పొందారనికలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తెలిపారు.

Mar 19, 2023 | 22:50

ప్రజాశక్తి -పెనుకొండ : ఉద్యమాలతోనే విద్యారంగసమస్యలకు పరిష్కారం లభిస్తుందనియు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప, ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

Mar 19, 2023 | 22:49

ప్రజాశక్తి - గాండ్లపెంట : నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికితోడు శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది.

Mar 19, 2023 | 22:47

కదిరి టౌన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రి పాల్‌ వర్ధంతిని వేడుకలు శనివారం కదిరిలో ఘనంగా నిర్వహించారు.

Mar 19, 2023 | 22:46

ప్రజాశక్తి-హిందూపురం : ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప పి

Mar 18, 2023 | 22:24

ప్రజాశక్తి-తనకల్లు, నల్లచెరువు, కదిరి టౌన్‌, అర్బన్‌

Mar 18, 2023 | 22:17

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ :సత్యసాయి నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు విమర్శ

Mar 18, 2023 | 22:15

పుట్టపర్తి అర్బన్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి మద్దతుదారుడు భూమిరెడ్డి రామ్‌ గోపాల్‌ రెడ్డి విజయం పట్ల ి టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Mar 18, 2023 | 22:13

చిలమత్తూరు : గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు, సబ్సు, నూనె, చెప్పులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఒ కార్యాల