State

Oct 16, 2023 | 12:20

ముథోల్‌ (బాసర) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సుప్రీం కోర్టు మాజీ సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం దర్శించుకున్నారు.

Oct 16, 2023 | 12:13

ప్రజాశక్తి-విశాఖ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్న నేపధ్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి, శ్రామిక మహిళా కన్వీనర్‌  పి.మణిని ఈ రో

Oct 16, 2023 | 12:10

అమరావతి : రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కేసు వ్యవహారంలో మరో నలుగురి పేర్లను కొత్తగా చేర్చామని, రీ ఓపెన్‌ చేయాలని ఇటీవల సిఐడి పిటిషన్‌ దాఖలు చేసింది.

Oct 16, 2023 | 11:58

విజయవాడ : దసరా వేడుకల వేళ ... ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. సోమవారం గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

Oct 16, 2023 | 11:16

విశాఖ : విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని సిఎం జగన్‌ ప్రారంభించారు.

Oct 16, 2023 | 10:19

భద్రాచలం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కన్నుమూశారు.

Oct 16, 2023 | 09:31

-మోసపూరిత పార్టీలను తరిమికొట్టండి -ఆదివాసీ అరణ్య ఘోష బహిరంగ సభలో బివి రాఘవులు -ఎరుపెక్కిన రంపచోడవరం

Oct 16, 2023 | 09:18

రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అసైన్డ్‌ భూములపై ఆంక్షలు తొలగింపు బిపిఎల్‌ కుటుంబాలన్నింటికీ జీవ

Oct 16, 2023 | 08:24

విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సన్నద్ధం

Oct 15, 2023 | 22:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో, యంత్రాంగం :టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసనలు

Oct 15, 2023 | 22:13

- ఓట్ల కోసం బిఆర్‌ఎస్‌ 'సంక్షేమ' తాయిలాలు - అసైన్డ్‌ భూములకు హక్కులు - ఆసరా పింఛన్లు రూ.ఐదు వేలకు పెంపు

Oct 15, 2023 | 21:58

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ నజీర్‌, మంత్రి రోజా