State

Oct 17, 2023 | 20:27

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ, నాయకులు జె.రామక

Oct 17, 2023 | 16:50

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Oct 17, 2023 | 16:30

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు.

Oct 17, 2023 | 16:02

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు.

Oct 17, 2023 | 15:27

వరంగల్‌ : తన బిడ్డ చావుకు కారణమైన నిందితునికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్‌ చేసింది. మీ రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగకండి..

Oct 17, 2023 | 14:33

అమరావతి: జైళ్ల శాఖ డీఐజీకి టిడిపి నేతలు వినతిపత్రం అందజేశారు.

Oct 17, 2023 | 14:22

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

Oct 17, 2023 | 13:34

 ప్రజాశక్తి-వన్ టౌన్ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Oct 17, 2023 | 13:21

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Oct 17, 2023 | 12:54

హైదరాబాద్‌ : తెలంగాణాలో వచ్చే నెల నవంబర్‌ 30వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది.

Oct 17, 2023 | 12:44

ప్రజాశక్తి-తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి.

Oct 17, 2023 | 12:37

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మనస్తాపంతో ఆర్టీసీ మహిళా కండక్టర్‌ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకున్నారు.