State

Sep 27, 2023 | 21:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల, ఉన్నత విద్యలో నాణ్యతను పెంచేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Sep 27, 2023 | 21:29

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను నగర వనాలుగా తీర్చిదిద్దుతామ

Sep 27, 2023 | 21:00

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడి 'చలో విజయవాడ' జయప్రదం కోరుతూ విజయవాడలో పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 27, 2023 | 20:57

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలోని టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి నివాసం వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది.

Sep 27, 2023 | 20:52

 వినాయక నిమజ్జనంలో విషాదం ప్రజాశక్తి-కురిచేడు (ప్రకాశం జిల్లా) : వినాయక విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యుదాఘా

Sep 27, 2023 | 20:44

బొత్స కార్యాలయం ముందు కెవిపిఎస్‌ ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి-98 క్యాలిఫైడ్‌ అభ్యర్థులు 2,326

Sep 27, 2023 | 20:28

కొద్దిసేపు విధులు బహిష్కరించిన న్యాయవాదులు విజయవాడ కోర్టుల వద్ద నిరసన ప్రజాశక్తి

Sep 27, 2023 | 20:20

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు.

Sep 27, 2023 | 17:02

తెలంగాణ : కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది.

Sep 27, 2023 | 16:48

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి  హెల్మెట్‌ లేకపోయినా, సెల్‌ఫోన్‌ మాట్లాడినా భారీ జరిమానా

Sep 27, 2023 | 16:29

తెలంగాణ : రాగల మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Sep 27, 2023 | 16:05

ప్రజాశక్తి-అచ్యుతాపురం : త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రజా పోరాటాలతో కాపాడుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్ పిలుపునిచ