News

Jul 08, 2021 | 21:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) సమావేశం వాయిదా పడింది.

Jul 08, 2021 | 21:38

ముంబయి : 22 ఏళ్ల పోరాటం తరువాత ముంబయిలోని 580 మంది పారిశుధ్య కార్మికులకు భారీ విజయం లభించింది.

Jul 08, 2021 | 20:24

హైదరాబాద్‌ : వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తమ ధ్యేయమని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

Jul 08, 2021 | 19:17

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 91,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 27 మంది మరణించారు.

Jul 08, 2021 | 18:48

హైదరాబాద్‌ : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేశాయో అందరికీ తెలిసిందే.

Jul 08, 2021 | 17:31

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు పెళ్లిపై కొంతకాలంగా అనేక వార్తలు ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించిన సింధు..

Jul 08, 2021 | 17:26

జైపూర్‌ : గుండె దడతో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల మహిళకి శస్త్ర చికిత్స చేయకుండానే.. నాన్‌ సర్జికల్‌ విధానం ద్వారా ఆమె బాధను తగ్గించారు వైద్యులు. ఈ సంఘటన తాజాగా జైపూర్‌లో జరిగింది.

Jul 08, 2021 | 17:24

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణలో వైసిపిని విస్తరించలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప

Jul 08, 2021 | 16:52

లక్నో : యుపిలో ఎన్నికల హింస చెలరేగింది. బిజెపిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Jul 08, 2021 | 16:28

అనంతపురం : రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Jul 08, 2021 | 15:37

న్యూఢిల్లీ : వైసిపి రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపిలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి త

Jul 08, 2021 | 15:36

అమరావతి : రాష్ట్రంలో మొదటిసారి నిరుద్యోగుల ఆత్మహత్యా ఘటనలు చూస్తున్నామని మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నాయకులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.