ప్రజాశక్తి -మధురవాడ : విజయవాడలో ఈ నెల 15వ తేదీన చేపట్టే ప్రజారక్షణభేరి బహిరంగ సభకు ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని సిపిఎం మధురవాడ జోన్ కార్యదర్శి డి.అప్పలరాజు కోరారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జైలు ముద్దాయిల కేసులు త్వరితగతన పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించార
ప్రజాశక్తి- పలాస : జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఒకటి. ఇటీవల కాలంలో విపరీతంగా భవన నిర్మాణాలు జోరందుకుంటున్నాయి.