District News

Nov 13, 2023 | 22:08

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో దీపావళి పండుగ శోభ వెల్లివిరిసింది.

Nov 13, 2023 | 22:07

ప్రజాశక్తి-కార్వేటినగరం: వేణుగోపాలస్వామి ఆలంయలో ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేసి అలం కరించారు.

Nov 13, 2023 | 22:07

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సందర్శకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అమరావతి (అమరారామం), భీమవరం (భీమారామం), పాలకొల్లు (శ్రీరారామం), ద్రాక్షారామం, సా

Nov 13, 2023 | 21:59

ప్రజాశక్తి - గార: వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా, రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి విమర్శించారు.

Nov 13, 2023 | 21:56

ప్రజాశక్తి- పలాస: పలాస డిపో పరిధిలో ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నంకు తిరుగుతున్న 10 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నెల రోజులుగా నిలిపివేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్

Nov 13, 2023 | 21:55

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ :  మున్సిపాల్టీ పరిధిలో గల పలు వార్డుల్లో దీపావళి పండుగ పూట కూడా పలు వార్డుల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

Nov 13, 2023 | 21:54

ప్రజాశక్తి - టెక్కలి: ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎ (సమ్మేటివ్‌ ఎసెస్‌మెంట్‌) పరీక్షలు ఈనెల 24వ తేదీకి వాయిదా పడ్డాయి.

Nov 13, 2023 | 21:53

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌  :  విద్యాశాఖ పరిధిలో గల సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంట్రాక్ట్‌ ఔట్సోర్

Nov 13, 2023 | 21:52

ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని రామ వరం వద్ద మాది నాయుడు చెరువు సోమవారం గండి పడింది. దీంతో కోసిన వరిసేలు తడిచిపోగా, చెరువు లో చేపలు బయటకు పోతున్నాయి.